ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

– పోలింగ్‌లో పీవో, ఏపీఓలదే కీలక బాధ్యత – సహాయ రిటర్నింగ్‌ అధికారి, తాండూరు ఆర్డీవో శ్రీనివాసరావు నవతెలంగాణ-తాండూరు పోలింగ్‌ కేంద్రాలలో…

కాసాని గెలుపునకు బీసీలంతా ఏకం కావాలి

– ఎన్నికల కోసమే రంజిత్‌రెడ్డి తాండూరుకు వస్తున్నాడు – మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి నవతెలంగాణ-తాండూరు ఎన్నికలు వస్తేనే రంజిత్‌…

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలలో బీజేపీని ఓడించాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య నవతెలంగాణ-దోమ/పరిగి సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం పరిగి పట్టణంలో 138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం…

కాంగ్రెస్‌తోనే ప్రజాపాలన సాధ్యం

– కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ వి.జగదీశ్వర్‌ నవతెలంగాణ-శేరిలింగంపల్లి కాంగ్రెస్‌తోనే ప్రజాపాలన సాధ్యమని కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ వి.జగదీశ్వర్‌ అన్నారు. శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్‌కు చెందిన…

కాంగ్రెస్‌లోకి చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు

– సొంతగూటికి చేరుకున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మేకగూడెం భిక్షపతి నవతెలంగాణ-మొయినబాద్‌ చేవెళ్ల గడ్డ పైన రంజిత్‌ రెడ్డి గెలుపు…

ప్రపంచ కార్మికులారా ఏకంకండి మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులను ఓడించండి

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య నవతెలంగాణ-కొడంగల్‌ ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులను ఓడించాలని సీఐటీయూ…

కేంద్రంలో ప్రజాపాలన రావడం ఖాయం

– కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి , ఏఐసీసీ కార్యదర్శి విష్ణు – మైసిగండి మైసమ్మ ఆలయంలో స్థానిక – నాయకులతో…

ప్రజాసేవలోనే ఉంటా

– కాంగ్రెస్‌ మండల మహిళా అధ్యక్షురాలు, – వైస్‌ ఎంపీపీ మధులత శ్రీనివాస్‌చారి నవతెలంగాణ-పెద్దేముల్‌ తమకు ఆస్తులపై ప్రేమ లేదని, చివరి…

శ్రమతో వచ్చే అదనపు విలువ పంపిణీ జరగాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగాళ్ల భాస్కర్‌ నవతెలంగాణ-తుర్కయంజాల్‌ కార్మికుల శ్రమ వలన వచ్చే అదనపు విలువ పంపిణీ జరగాలని సీపీఐ(ఎం)…

కార్మికుల హక్కులు ఎర్ర జెండా పోరాటంతోనే సాధ్యం

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి జగదీష్‌ – యాచారంలో ఘనంగా మేడే ఉత్సవాలు – పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్మికులు…

కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలం

నవతెలంగాణ-శంకర్‌పల్లి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర రైతు…

పోరాడితే పొయ్యేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప మతోన్మాద బీజేపీని ఓడించండి

నవతెలంగాణ-రంగారెడ్ది ప్రతినిధి ఇబ్రహీంపట్నం మున్సిపల్‌లో పరిధిలో వివిధ రంగాలకు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మీరే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం టౌన్‌లో…