Wednesday, July 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలురంగారెడ్డి జిల్లాలో విషాదం..ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాదం..ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : స్కూల్‌ బస్సు కోసం వేచి చూస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటు చేసుకుంది. షాబాజ్ చౌరస్తా వద్ద స్కూల్‌ బస్సు కోసం సాత్విక్‌రెడ్డి అనే స్టూడెంట్ వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆ విద్యార్థి మృతి చెందాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -