ఎన్నికలను బహిష్కరించిన ‘రాజారం’ గ్రామం

నవతెలంగాణ హైదరాబాద్: ‘ఐదేండ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు కాబట్ట… ఈసార్వత్రిక ఎన్నికలకు మేం దూరంగా…

ఏనుగు దాడిలో రైతు మృతి

నవతెలంగాణ హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో చింతలమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో బుధవారం ఏనుగు (Elephant) అలజడి సృష్టించిన ఒక రైతు (Farmer) మృతి…

కోనేరు కోనప్ప మరో కీలక నిర్ణయం

నవతెలంగాణ సిర్పూర్: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. బీఎస్పీతో పొత్తుతో తీవ్ర…

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం..

నవతెలంగాణ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాటారం- భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు…

బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు

నవతెలంగాణ-రామకృష్ణాపూర్-మందమర్రి : ఇటీవల  గ్రామపంచాయతీలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు గతంలో మాదిరిగానే గ్రామపంచాయతీలో నిర్వహించే ప్రత్యేక…

బీఆర్ఎస్ కు మూకుమ్మడి రాజీనామాలు!

నవతెలంగాణ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు ఆ పార్టీ  కౌన్సిలర్లు  షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్(BRS)కు 21 మంది కౌన్సిలర్లు…

అవినీతికి అంత‌మెక్క‌డా..!

 ప్రభుత్వశాఖల్లో పెరుగుతున్న లంచాల పర్వం  కొందరు అధికారులు, ఉద్యోగుల తీరుతో అప్రతిష్ట  డబ్బులు ఇవ్వలేక చితికిపోతున్న రైతులు, సామాన్యులు  తాజాగా ఏసీబీకి…

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

– దోపిడీ విధానాలకు బీజేపీ అనుకూలం – కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి – పోడు భూములన్నింటికీ పట్టాలు అందించాలి…

అనుమతిలేని పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

 అదనపు కలెక్టర్‌కు పీడీఎస్‌యూ వినతి నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌ పట్టణంలో అనుమతులు లేకుండా నడిపిస్తున రోసోనెన్స్‌ అకాడమీ పాఠశాల యాజమాన్యంపై చట్ట ప్రకారంగా చర్యలు…

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి

– రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ నవతెలంగాణ-ఉట్నూర్‌ గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…

భూసేకరణ సమస్యలపై సమీక్షా సమావేశం

మందమర్రి : పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ సమస్యలపై మంచిర్యాల అదనపు కలెక్టర్‌ సభావత్‌ మోతీలాల్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌…

చైనా మాంజా వాడితే చర్యలు

న‌వ‌తెలంగాణ – కాసిపేట: చైనా మాంజా వాడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజర్‌ ప్రవీణ్‌ నాయక్‌ హెచ్చరించారు. బుధవారం…