కులగణనతో బీజేపీకీ కలవరం

అనేక అవరోధాలను అధిగమిస్తూ బీహార్‌ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కులగణనకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే మద్దతు…

అసత్య ఆరోపణలు

– గతంలోనూ విచారించి భంగపడ్డారు – న్యాయస్థానానికి ఆదాయ వ్యయాలను సమర్పించాం – న్యూయార్క్‌ టైమ్స్‌ది బూటకపు, ప్రేరేపిత కథనం –…

గిరిజన వర్సిటీ బిల్లుకు ఓకే

– పసుపు బోర్డుకు గ్రీన్‌ సిగల్‌ – కృష్ణా ట్రిబ్యునల్‌-2 ఏర్పాటు – పీఎంయూవై వంట గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీ రూ.100…

వెయ్యిసార్లు దాడులు చేసినా..

–  ఒక్కపైసా కూడా గుర్తించలేకపోయారు : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ : ఆప్‌ నేత సంజరు సింగ్‌కు మద్దతుగా మోడీ ప్రభుత్వంపై ఆ…

భూకుంభకోణం కేసులో లాలూకు బెయిల్‌

న్యూఢిల్లీ: భూ కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.…

రెండేండ్లుగా విచారణ

– 201 మంది సాక్షుల్లో నిలిచింది నలుగురు మాత్రమే – లఖింపూర్‌ ఖేరీ ఘటనలో లేని పురోగతి న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా…

దేశంలో 20 నకిలీ వర్సిటీలు

– అమాయక విద్యార్థులను మోసం చేస్తున్నారంటూ యూజీసీ లేఖలు న్యూఢిల్లీ : దేశంలో 20 నకిలీ విశ్వవిద్యాల యాలు నడుస్తున్నాయని యూనివర్సిటీ…

48 గంటల్లో 59 మంది మృతి మహారాష్ట్రలోని రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణం

– ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం ముంబయి : మహారాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లోన మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. గత 48…

లఖింపూర్‌ ఖేరీ ఘటనపై జార్ఖండ్‌లో రైతులు, కార్మిక సంఘాలు నిరసన

రాంచీ : రెండేండ్ల క్రితం యూపీలోని లఖింపూర్‌ ఖేరీలో రైతుల హత్యకు వ్యతిరేకంగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ట్రేడ్‌ యూనియన్‌ సభ్యులు,…

తేలని న్యాయ పంచాయితీ

న్యూఢిల్లీ : బీహార్‌లో జరిగిన కులగణన వివరాలను గాంధీ జయంతి రోజున ప్రభుత్వం ప్రకటించింది. అయితే కులగణన జరపాలని నితీష్‌ కుమార్‌…

బీహార్‌ బాటలో ఒడిశా..!

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బాటలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నడుస్తున్నారు. బీహార్‌ లో ఇటీవల కుల…

పత్రికా స్వేచ్ఛపై పంజా.. న్యూస్‌క్లిక్‌పై మళ్లీ దాడి

– పాత్రికేయుల లాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం – ఉపా కేసులో పుర్కాయస్థ సహా పలువురి నిర్బంధం – పోలీసు కార్యాలయానికి తీసికెళ్లి…