మార్పు దిశగా కాశ్మీరీలు

– దేశాన్ని ఆకర్షిస్తున్న లడఖ్‌ ఎన్నికలు – అనంతనాగ్‌-రాజౌరీలో త్రిముఖపోటీ – బీజేపీ విద్వేష ప్రచారం శ్రీనగర్‌: రాజ్యాంగంలోని 370 అధికరణం…

328 స్థానాల్లోనే కాంగ్రెస్‌ పోటీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ ఈ తడవ అతితక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. కేంద్రంలో బిజెపిని ఓడించేందుకు…

ఐదో విడతలో 695 మంది అభ్యర్థులు

– ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు.. – మే 20న పోలింగ్‌ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో సార్వత్రిక ఎన్నికల్లో…

ఎమ్మెల్సీ విఠల్‌ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై పిటిషన్‌

– సుప్రీంలో పత్తిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి కేవియట్‌ దాఖలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు…

ఐఎఫ్‌ఎస్‌ తుది ఫలితాలు విడుదల..

నవతెలంగాణ – హైదరాబాద్ : యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌…

ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్ కుమారస్వామే: డీకే శివకుమార్

నవతెలంగాణ – బెంగళూరు: హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (జనతాదళ్‌ బహిష్కృత)కు సంబంధించిన అశ్లీల వీడియోల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను…

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ల ఉపసంహరణ : ఆస్ట్రాజెన్‌కా

నవతెలంగాణ – న్యూఢిల్లీ: డిమాండ్‌ పడిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆస్ట్రాజెన్‌కా ప్రకటించింది. ఐరోపాలో వ్యాక్సేజెవ్రియా వాక్సిన్‌ మార్కెటింగ్‌…

హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి : కాంగ్రెస్‌

-నవతెలంగాణ – చంఢీఘర్: హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి,  రాష్ట్రపతి పాలన విధించాలని బుధవారం కాంగ్రెస్‌ కోరింది.  ముగ్గురు స్వతంత్ర…

రేపు భారత్ పర్యటనకు రానున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి

నవతెలంగాణ – హైదరాబాద్: కొంతకాలంగా భారత్ తో మాల్దీవుల సంబంధాలు ఏమంత సజావుగా లేవన్నది వాస్తవం. లక్షద్వీప్ పర్యాటకం అంశంతో ఆ…

వ్యవసాయ పరిశోధనలో క్షీణిస్తున్న వ్యయం : సర్వే

న్యూఢిల్లీ : 2011-2022 మధ్య కాలంలో వ్యవసాయ పరిశోధనా వ్యయం క్షీణించింది.వాస్తవానికి వ్యవసాయ పరిశోధనలో ఖర్చు చేసిన వ్యయానికి ప్రతి రూపాయికి…

అధికారంలోకి రాగానే అగ్నివీర్‌ రద్దు

– అమరవీరుల విభజన సరికాదు – గిరిజనంపై బీజేపీ అరాచకాలెన్నో – పేదమహిళలకు రూ.లక్ష సాయం : రాహుల్‌ గాంధీ గుమ్లా…

ఎవరైనా సమాన బాధ్యత వహించాల్సిందే

న్యూఢిల్లీ : తప్పుదారి పట్టించే ప్రకటనల విషయంలో సెలబ్రిటీలైనా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌ అయినా సమాన బాధ్యత వహించాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం…