వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ కార్యక్రమంలో కేంబ్రిడ్జ్ భాగస్వామ్యం

– భారతదేశవ్యాప్తంగా లెర్నింగ్, రీసర్చ్ ఎక్సలెన్స్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధమైన ప్రణాళిక నవతెలంగాణ హైదరాబాద్: భారత ప్రభుత్వం సంచలనాత్మక వన్ నేషన్ వన్…

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ – అమరావతి: రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, విద్య, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ…

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో 26 శకటాలు

– ఇందులో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలవి – అలాగే పది కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్ల నుంచి నవతెలంగాణ-న్యూఢిల్లీ…

ఎయిర్‌టెల్‌ ప్లాన్లలో డేటాకు ఎసరు

– పాపులర్‌ ప్లాన్ల నుంచి తొలగింపు – చార్జీలు యథాతథం – అదే బాటలో రిలయన్స్‌ జియో..! న్యూఢిల్లీ: ప్రయివేటు టెల్కోలు…

జూట్‌కు ఎంఎస్‌పీ

– కేంద్ర మంత్రివర్గం ఆమోదం నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో ముడిజూట్‌కు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.…

ఉచితాలు..నగదు బదిలీలు!

– వద్దన్న నోటితోనే నామస్మరణ – లక్ష్య సాధనలో చతికిలపడిన మోడీ ప్రభుత్వం – పథకాలు, కార్యక్రమాల నత్తనడక – సబ్సిడీలకు…

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం

– పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించినట్టు వదంతులు – భయంతో చైన్‌లాగిన ప్రయాణికులు – బోగి నుంచి దిగి పట్టాలు దాటుతుండగా…

బిల్ గేట్స్ తో సమావేశమైన సీఎం చంద్రబాబు..

నవతెలంగాణ – -హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో నేడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు.…

యూపీఎస్సీ సివిల్స్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల

నవతెలంగాణ ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు బుధవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్…

మాజీ మంత్రి కాకాణిపై కేసు..

నవతెలంగాణ – అమరావతి: బోగోలు మండలం కోళ్లదిన్నెలో ఇటీవల టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై…

బిల్‌గేట్స్‌ తో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు ..

నవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు వివిధ దేశాలకు…

డాలర్‌తో రూపాయి భారీగా క్షీణత

– 14 పైసలు పతనమై రూ.86.59కి డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనం వైపు దూసుకెళ్తోంది. అటు స్టాక్‌ మార్కెట్ల…