Friday, July 24, 2026
E-PAPER
Homeజాతీయంపేపర్‌ లీక్‌పై చర్చకు కేంద్ర మంత్రివర్గం సమావేశం

పేపర్‌ లీక్‌పై చర్చకు కేంద్ర మంత్రివర్గం సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో పేపర్‌ లీక్‌పై చర్చించేందుకు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పేపర్‌లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు వీలుగా బిల్లు ముసాయిదా, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, కఠినశిక్షల నిబంధనల ముసాయిదా పైనా చర్చించనున్నారు. క్యాబినెట్‌ సహచరుల సూచనల మేరకు ముసాయిదా బిల్లుకు తుదిరూపం ఇవ్వనున్నారు. వీలైనంత త్వరగా బిల్లు ఆమోదానికి ప్రయత్నిస్తామని, వచ్చే వారమే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధాని మోడీ తెలిపారు. సీజేపీ నాయకులతోను కేంద్రం చర్చలు జరుపుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -