- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నేటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించనుంది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాలు డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాయి. దీంతో ఉభయ సభల్లో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.
- Advertisement -



