- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల పరిధిలోని మోగా గ్రామంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు సర్పంచ్ హాలే బస్వంత్ శనివారం చేపట్టారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా కొత్త బోరు మోటర్ ను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ప్రజలకు అవసరాలను తీర్చడమే నా ప్రధాన ధ్యేయమని సర్పంచ్ తెలిపారు.
- Advertisement -



