Saturday, January 24, 2026
E-PAPER

సదాశివపేటలో పెద్ద మోరీ కబ్జాకు యత్నం 

నవతెలంగాణ - మెదక్ ప్రాంతీయ ప్రతినిధి : సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో పెద్ద మోరీ కబ్జాకు యత్నిస్తున్నారు. గతంలో కూడా...

అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు భారత సంతతి వ్యక్తలు మృతి

నవతెలంగాణ - హైదరాబాద్: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు భారత సంతతి వ్యక్తులు మృతి...

ఫిబ్రవరిలో భారీ ఉద్యోగ‌ ప్రకటన

నవతెలంగాణ - హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగులకు త్వరలోనే మరో భారీ నోటిఫికేషన్ రానుందని మంత్రి వివేక్ వెంకటస్వామి...

మేడారం జాతరలో పారిశుధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత

తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క జాతరకు హాజరయ్యే కోట్లాది...

గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు

నవతెలంగాణ - హైదరాబాద్: కర్నాటకలోని బళ్లారి శివార్లలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన రూ.3 కోట్ల...

నాడు ఎన్డీటీవీ.. నేడు ఐఏఎన్‌ఎస్‌

అదానీ గ్రూప్‌ చేతికి మరో వార్తాసంస్థన్యూఢిల్లీ :ప్రధాని మోడీకి సన్నిహితుడైన ప్రముఖ బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ మీడియాను తమ...

కెనడాకు పంపిన ఆహ్వానం వెనక్కి తీసుకున్న అమెరికా

నవతెలంగాణ - హైదరాబాద్: గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన పీస్...

వియత్నాం కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా టో లామ్‌ తిరిగి ఎన్నిక

హనోయి : శుక్రవారం నాడు ముగిసిన వియత్నాం కమ్యూనిస్టు పార్టీ 14వ మహాసభ (జాతీయ కాంగ్రెస్‌) ప్రధాన కార్యదర్శిగా...

మాజీ వార్డు సభ్యురాలు మోతె కనకమ్మ వెంకటేష్ బిఆర్ఎస్‌లో చేరిక

నవతెలంగాణ-ఆలేరు టౌన్‌: ఆలేరు పట్టణానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు, కాంగ్రేస్ నాయకులు మోతె కనకమ్మ వెంకటేష్, డీసీసీబీ...

అంతర్ జిల్లా గొర్రెల దొంగలు అరెస్ట్

నవతెలంగాణ-చందుర్తి: అంతర్ జిల్లా గొర్రెల దొంగల ముఠాను చందుర్తి పోలీసులు శుక్రవారం పట్టుకొని అరెస్ట్ చేసినారు. సిఐ వెంకటేశ్వర్లు...
- Advertisement -
Advertisment

Most Popular