Wednesday, June 10, 2026
E-PAPER

వదినపై గొడ్డలితో దాడి చేసిన మరిది

నవతెలంగాణ-వర్ధన్నపేటభూ తగాదాలతో మహిళను గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మంగళవారం వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన...

బాణాసంచా గోదాంలో పేలుడు.. ఏడుగురు మృతి

నవతెలంగాణ - హైదరాబాద్ : జైపూర్‌లోని ఓ బాణసంచా గోదాంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు...

ఫీజుల నియంత్రణ చట్టం కోసం టీఆర్ఎస్ పోరుబాట

చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడివందలాది మంది తెలంగాణ రక్షణ సేన కార్యకర్తల అరెస్ట్నవతెలంగాణ...

మున్సిపల్‌ ‌కార్మికులకు రూ.26వేల వేతనమివ్వాలి

పర్మినెంట్‌ ‌చేసి పీఎఫ్‌,ఈఎస్‌ఐ, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలి :
సీఐయూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌‘ఎంఎంసీ’ కార్యాలయం ధర్నా.....

భారత్‌‌పై తీవ్ర ఆర్థిక ఒత్తిడి

పశ్చిమాసియా యుద్ధంతో భారం కేంద్ర ఖజానాపై భారం పెరుగుతున్న ద్రవ్యోల్బణ ముప్పున్యూఢిల్లీ : అమెరికా యుద్ధోన్మాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న...

కాంగ్రెస్‌కు షాక్

రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణన్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి...

నెత్తురోడిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్

అల్లర్లలో 30 మందికిపైగా మృతి ..200 మందికి పైగా గాయాలుఅవామీ యాక్షన్ కమిటీపై నిషేధానికి వ్యతిరేకంగా జనాగ్రహంలాహోర్ :...

నిన్న గోల్డ్ కార్డు..ఇపుడు ప్రీమియం సర్వీస్

750 డాలర్లు చెల్లిస్తే..10 రోజుల్లోనే అమెరికా వీసా ఇంటర్వ్యూవాషింగ్టన్: అమెరికా వీసా పేరిట వ్యాపారం చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....

బాల్య వివాహం చట్టరీత్యా నేరం

బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్నవతెలంగాణ - మద్నూర్ డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామంలో నాగమణి-శివాజీల కుమార్తె (16)కు (బాల్య వివాహం)...

ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ-తుంగతుర్తిప్రభుత్వ దవాఖానాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్...
- Advertisement -
Advertisment

Most Popular