Friday, September 11, 2026
E-PAPER

మంత్రి జార్కిహోళి ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.3 కోట్ల నగదు స్వాధీనం

నవతెలంగాణ -హైదరాబాద్ : కర్నాటక ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...

నేడు బ్యాంకులు బంద్

నవతెలంగాణ - హైదరాబాద్ : దేశవ్యాప్తంగా బ్యాంకులు శుక్రవారం మూతబడనున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు...

కేంద్రం నిధులు రెండేండ్లుగా బంద్‌

రూ.619 కోట్లు పెండింగ్‌ :పంచాయతీరాజ్‌ చట్టసవరణ చర్చలో మంత్రి సీతక్కఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదంపల్లెలు,పట్టణాల మధ్య బీఆర్‌ఎస్‌ వివక్ష...

బీఆర్ఎస్ పై జనాగ్రహం

ఫ్లాష్ సర్వేలో అదే వెల్లడి.. మూడ్రోజుల ఆ పార్టీ తీరుపై ప్రజల్లో అసహ్యంశాసనసభను అడ్డుకొనేందుకు ఫాంహౌజ్‌‌లోనే కుట్రఈ పరిణామాలు...

బ్రిక్స్‌తో భారత వాణిజ్య లోటు మూడింతలు

దిగుమతుల్లో 42 శాతం వాటా..ఎగుమతులు 22 శాతమే న్యూఢిల్లీ : బ్రిక్స్ కూటమి దేశాలతో భారత వాణిజ్య సంబంధాలు వేగంగా...

రేపు భారత్‌కు జిన్‌పింగ్‌ రాక

మోడీతో ద్వైపాక్షిక భేటీకి అవకాశంన్యూఢిల్లీ : బ్రిక్స్‌ సదస్సులో పాల్గనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శనివారం న్యూఢిల్లీ చేరుకుంటారు....

ఓటర్లకు ట్రంప్ మనీట్రాప్

రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5వేల డాలర్లుహార్ము జ్ ను అలా పిలిస్తే ఇరాన్ థ్రిల్ అవుతుంది :...

కార్గో నౌకలో అగ్నిప్రమాదం

చైనాలో 25 మంది మృతిఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంచేయాలి : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు బీజింగ్: చైనాలోని చింగ్డావో...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం: సీపీఐ(ఎం)

నవతెలంగాణ-సత్తుపల్లి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కమిటీ...

సత్తుపల్లి ఆర్టీసీలో ప్రయివేట్ డ్రైవర్ల మెరుపు సమ్మె

- డిపో నుంచి కదలని 54 బస్సులు - రీజనల్ మేనేజర్ విజ్ఞప్తి మేరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి...
- Advertisement -

Advertisment

Most Popular