Friday, May 2, 2025
Homeజాతీయం'వేవ్స్' 2025ను ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

‘వేవ్స్’ 2025ను ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

నవతెలంగాణ – ముంబ‌యి: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ముంబ‌యిలోని జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో ప్ర‌పంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025 ఈవెంట్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ ఉద్దేశించి ప్ర‌సంగించారు. చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి న‌టీన‌టులు, క‌ళాకారులు అందిస్తోన్న సేవ‌ల‌ను ప్ర‌ధాని ప్ర‌శంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img