Wednesday, April 30, 2025
Homeఆటలుఇవాళ పంజాబ్ - బెంగళూరు ఢీ

ఇవాళ పంజాబ్ – బెంగళూరు ఢీ

నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ రెండూ 6 మ్యాచులు ఆడి 4 విజయాలతో బాగానే రాణించాయి. రెండు జట్లూ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌ ప్రత్యేక ఆకర్షణగా మారింది. అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img