Wednesday, April 30, 2025
Homeజాతీయంకోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కోల్‌కతాలోని రితురాజ్ హోటల్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరికొంత మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. హోటల్‌ భవనంలో మరికొంత మంది చిక్కుకున్నట్లు ఓ పార్టీ నేత తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img