నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం తేదీ 26.6.2025 నాడు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.ఎం. హుస్సేనీ ముజీబ్ నేతృత్వంలో నాంపల్లి హైదరాబాద్ లోని కేంద్ర సంఘం భవనంలో జరుగగా (33) జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కేంద్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులు శ్రీమారం జగదీశ్వర్ గారు, ప్రధాన కార్యదర్శులు ముజీబ్ హుస్సేనీ మాట్లాడుతూ.. ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన కోసం ప్రభుత్వంతో, క్యాబినెట్ సబ్ కమిటీతో, ఆఫీసర్స్ కమిటీలతో సుదీర్ఘంగా చర్చించి ప్రధానంగా పంచాయితీ కార్యదర్శులను గ్రేడులుగా విభజించడం, సచివాలయంలో 12.5% కోట అమలు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన మెడికల్ బిల్లుల మంజూరు, డి.ఏ ఉత్తర్వులు ఇవ్వడం, కొన్ని శాఖలకు అదునపు పోస్టులను మంజూరు చేయించడంవంటి 16 సమస్యలను పరిష్కరించి నప్పటికి ప్రధానంగా టీఎన్జీవో సంఘం ఇది వరకే ప్రభుత్వం ముందు ఉంచిన పెండింగ్ డిమాండ్లలో 01.07.2023 నుండి 51% ఫిట్మెంట్లతో పి ఆర్ సి అమలుకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ డి.ఏ.లను మంజూరు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సిపిఎస్ రద్దు, గచ్చిబౌలి ఇండ్ల స్థలాలను BTNGOs’ సొసైటీకి కేటాయించడానికి అడ్డుగా ఉన్న ప్రభుత్వ మెమోను రద్దు చేసి వెంటనే BTNGOs’ స్థలానికి కేటాయించాలని గచ్చిబౌలి టీఎన్జీవోస్ రెండో పేస్ భూమిని టీఎన్జీవో సొసైటీకు బదలాయించడం, హెల్త్ కార్డు విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తదితర పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే త్వరలో లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్లో టీఎన్జీవో 80 సంవత్సరాల ఆవిర్భావన సభను నిర్వహిస్తామని తెలిపారు. టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే పెండింగ్ సమస్యలు సాధన కోసం పోరాటాలకు వెనకడుగు వేయదని తెలియజేస్తూ.. త్వరలోనే ఉద్యోగుల అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చోరువ తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ తీర్మానాలు
- 1.07.2023 నుండి అమలు అయ్యేలా 51% ఫిట్మెంట్తో వెంటనే పిఆర్సి ప్రకటించాలి.
- పెండింగ్ డి.ఏ. లను మంజూరు చేయాలి మరియు బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి.
- అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి.
- సి.పి.ఎస్. రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
- గచ్చిబౌలి ఇండ్ల స్థలాలను బీటీఎన్జీవో సొసైటీ కేటాయించాలి .
- టీఎన్జీవో గచ్చిబౌలి రెండో ఫేసులోని స్థలాలను సొసైటీ కి యాజమాన్య హక్కులను బదలాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని తీర్మానించడం అయినది.
- వివిధ కారణాలతో ప్రభుత్వ శాఖల్లో సస్పెండ్ అయిన ఉద్యోగులను నిబంధనల మేరకు విధుల్లోకి తీసుకోవాలి.
- అన్ని శాఖల్లో పాత జిల్లాల ప్రతిపాదికన అదనపు పోస్టులను ( క్యాడర్స్టింతులు) మంజూరు చేయాలి.
- ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు .
జిల్లా అధ్యక్ష కార్యదర్శులు: అదిలాబాద్ అధ్యక్షులు కార్యదర్శులు ఎస్ అశోక్ నవీన్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఎస్ విక్రమ్ కుమార్, కుడారి శ్రీనివాస్ హైదరాబాద్ నగర శాఖ కే శ్రీకాంత్ హరికృష్ణ, కరీంనగర్ జిల్లా శ్రీ డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ లక్ష్మణరావు,మహబూబ్నగర్ జిల్లా జి రాజీవ్ రెడ్డి చంద్రనాయక్, నల్గొండ జిల్లా ఎన్ మురళి , జె శేఖర్ రెడ్డి, నిజాంబాద్ జిల్లా ఎన్ సుమన్ కుమార్, ఎన్ శేఖర్, రంగారెడ్డి జిల్లా కే. లక్ష్మణ్ , వి విజయ్ కుమార్, హనుమకొండ జిల్లా ఈ. రాజేందర్, బి. సోమయ్య వరంగల్ జిల్లా, జి.రామకృష్ణ, జి వేణుగోపాల్ , ఖమ్మం జిల్లా జి. శ్రీనివాస్ కే. శ్రీనివాస్ , భద్రాద్రి కొత్తగూడెం , ఏ .రామారావు, సాయి భార్గవ్ చైతన్య, జగిత్యాల జిల్లా, బి. శశిధర్, ఎం. నాగేందర్ రెడ్డి , జనగాం జిల్లా, కాజా షరీఫ్, పి శ్రీనివాస్, జయశంకర్ భూపాలపల్లి, బి. రవికుమార్, ఎమ్ హరికృష్ణ , కామారెడ్డి ఎన్. వెంకట్రెడ్డి, బి. సాయిలు, మహబూబాబాద్ శ్రీనివాస్ , నాగరాజు, మంచిర్యాల జిల్లా, జి. శ్రీహరి, రామ్మోహన్, మెదక్ జిల్లా ,డి నరేందర్, ఎం. రాజ్కుమార్ మేడ్చల్, బి. రవి ప్రకాష్ , బి .భరత్, ములుగు పోలురాజు, చైతన్య, నాగర్కర్నూల్ బి. వెంకటేష్, ఆర్. లక్ష్మణ్ నిర్మల్ బి. ప్రభాకర్, రవికుమార్, పెద్దపల్లి బి. శంకర్ ,.రాజ్ నరేందర్ గౌడ్ , రాజన్న సిరిసిల్ల ,ఏ ప్రవీణ్ కుమార్ జి .సుదర్శన్ , సిద్దిపేట జిల్లా జీ.పరమేశ్వర్, కే. విక్రం రెడ్డి , సూర్యాపేట జిల్లా S.K జానీ మియా, డి .శ్యామ్ వనపర్తి జిల్లా జి. అశోక్ కుమార్, జిసి. రాజు, యాదాద్రి భువనగిరి డి. భగత్ ఎం.డి ఖదీర్ ,జోగులాంబ గద్వాల్ నాగార్జున గౌడ్, ఆనంద్ , వికారాబాద్, శివకుమార్. అజ్మత్ pasha .
కేంద్ర సంఘ కార్యవర్గ సభ్యులు
ఉపాధ్యక్షులు : N.నరసింహస్వామి , చేపూరి నరసింహ చారి, సి.ఎస్. నరసింహారెడ్డి, వెల్లంకి మాధవి, ఉమా రెడ్డి , నజీర్ అహ్మద్, కొండల్ రెడ్డి, టీ. పర్వతాలు,జి శ్రీనివాస్ గౌడ్, ,రమేష్ బాబు, హరికృష్ణ,గంగారాం బి. గోవర్ధన్ రెడ్డి.
కార్యదర్శులు : ఏ.తిరుమల్ రెడ్డి, రాగి శ్రీనివాస్, బి. రాము, పి. శ్రీనివాస్, నిర్మల రాజకుమార్ రాథోడ్ ,జి చంద్రశేఖర్, నందగిరి శీను, ఎం సారంగపాణి, పి శ్రీనివాస్, జి చంద్రశేఖర్, జి ప్రభాకర్, నందగిరి శీను, ఎం సారంగపాణి, ఎండి షఫీ అహ్మద్ , జి వీరబాబు, భీమన్న, వి వెంకటేశ్వర్లు, జిఎస్ ప్రసాదరావు, పి మల్లయ్య, జ్ఞానేశ్వర్ సింగ్,
ఆర్గనైజింగ్ సెక్రటరీ : ఖాజా గౌస్ మొయినుద్దీన్, పబ్లిసిటీ సెక్రటరీ: శైలజ, పబ్లిక్ సిటీ సెక్రటరీ అరుణ్ ప్రసాద్, స్పోర్ట్స్ సెక్రెటరీ బి. శంకర్
కార్యవర్గ సభ్యులు : ఎన్ శ్రీనివాస్, శ్రీ సిద్ధిరాం. యాన్ సతీష్ ,అనురాధ, మహమ్మద్ మోయిజ్ , సంతోష్ , పీ. ఈశ్వర్ ,చంద్రశేఖర్, నాగ బ్రహ్మచారి, లక్ష్మీప్రసాద్ , వెంకటేశ్వరరావు, నందకిషోర్, శశికాంత్ రెడ్డి, వెంకటేశ్వర్లు, గీతారాణి, విజయ్ కృష్ణ, మురళి, p. ప్రభాకర్. తదితరులు పాల్గొన్నారు.