- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీగావ్లోని శ్రీదేవి లయ్రయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గోవాలో షిర్గావ్ జాతరలో ప్రసిద్ధి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -