Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డేంజర్ జోన్ లో ఉన్న ఇండ్లకు పరిహారం, ప్యాకేజి ఇవ్వాలి

డేంజర్ జోన్ లో ఉన్న ఇండ్లకు పరిహారం, ప్యాకేజి ఇవ్వాలి

- Advertisement -

ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు

తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1కు డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లకు, భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వాలని భూ నిర్వాసితుడు తాండ్ర మల్లేష్  భూపాలపల్లి జిల్లా జిల్లా కలెక్టర్ కు వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డేంజర్ జోన్లో నివసిస్తున్న నిర్వాసితుల ఇండ్లను సేకరించి పరిహారం, ప్యాకేజి అందజేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఓసిపి బ్లాక్-1 డేంజర్ జోన్లో ఉన్న అన్ని ఇండ్లకు త్వరగా నష్టపరిహారం ఇవ్వాలని విన్నవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -