Monday, December 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ మండలం శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్-ఇందారం ఎక్స్ రోడ్డు మధ్య సోమవారం తెల్లవారుజామున బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. వీరంతా మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. కరీంనగర్లో వరినాట్లు వేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -