Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలకు పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం 

పాఠశాలకు పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండలంలోని రంగంపేట పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు భరత్, మధు రూ.5000 కిటికీలకు జాలి, నిమిత్తం ప్రధానోపాధ్యాయులకు సోమవారం అందజేశారు. ఇరువురు ఆర్మీలో ఉద్యోగం పొంది , శిక్షణ పూర్తి చేసుకొని గ్రామానికి వచ్చి పాఠశాలకు ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -