Friday, January 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంతీరంలో పడవ బోల్తా..ఏడుగురు మృతి

తీరంలో పడవ బోల్తా..ఏడుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గాంబియా తీరంలో 200 మందికి పైగా వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. నార్త్ బ్యాంక్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 96 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -