- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీలంక నావికా దళం, తమ సముద్ర జలాల పరిధిలోకి చొరబడి చేపలు పడుతున్నారనే అభియోగంపై 10 మంది తమిళ జాలర్లను అరెస్టు చేసింది. ఈ సంఘటనలో వారి ఫిషింగ్ బోటును కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన జాలర్లు రామేశ్వరానికి చెందినవారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
- Advertisement -



