- Advertisement -
నవతెలంగాణ ఢిల్లీ: నేడు కామన్వెల్త్ దేశాల సదస్సు ఢిల్లీలో జరగనుంది. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో 42 కామన్వెల్త్ దేశాలకు చెందిన 61 మంది సభాపతులు, సభాధ్యక్షులు పాల్గొననున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల పార్లమెంటరీ వ్యవహారాలపై చర్చలు జరగనున్నాయి.
- Advertisement -



