- Advertisement -
నవతెలంగాణ-మల్హర్రావు: మండలంలోని ఎడ్లపల్లి గ్రామపరిదిలోని జంగిడిపల్లికి చెందిన చింతకింది మధునయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అన్నపూర్ణ గ్రానైట్స్ అధినేత శ్రీపతి రావు,గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్,ఉప సర్పంచ్ వేల్పుల రమేష్ సన్న బియ్యం బస్తాను అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



