నవతెలంగాణ – హైదరాబాద్ : న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో కీలకమైన చివరి పోరు నేడు. సిరీస్ చేజిక్కించుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.
భారత్ జట్టు : 1 శుభ్మన్ గిల్ (కెప్టెన్), 2 రోహిత్ శర్మ, 3 విరాట్ కోహ్లీ, 4 శ్రేయాస్ అయ్యర్, 5 కేఎల్ రాహుల్ (వికెట్), 6 నితీష్ కుమార్ రెడ్డి, 7 రవీంద్ర జడేజా, 8 హర్షిత్ రాణా, 9 కుల్దీప్ యాదవ్, 10 అర్ష్దీప్ సింగ్, 11 మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్: 1 డెవాన్ కాన్వే, 2 హెన్రీ నికోల్స్, 3 విల్ యంగ్, 4 డారిల్ మిచెల్, 5 మిచెల్ హే (వికెట్ కీపర్), 6 గ్లెన్ ఫిలిప్స్, 7 మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), 8 క్రిస్టియన్ క్లార్క్, 9 కైల్ జామిసన్, 10 జాక్ ఫౌల్క్స్, 11 జేడెన్ లెన్నాక్స్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



