Tuesday, January 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పీఎస్‌ ఎదుట తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పీఎస్‌ ఎదుట తీవ్ర ఉద్రిక్తత

- Advertisement -


నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు హాజరైన ఆయనను ఐదు గంటలుగా అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. 2024 మార్చి 10న నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా విచారణ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -