- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఢిల్లీ వ్యాప్తంగా భీకర దాడులకు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ కుట్ర పన్నుతున్నట్లు భారత నిఘా సంస్థలు హెచ్చరించాయి. ’26-26′ అనే కోడ్ నేమ్తో ఈ దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు, కొందరు అనుమానితుల ఫొటోలతో వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. ఈ సమాచారం గణతంత్ర దినోత్సవ భద్రతా ఏర్పాట్లలో కలకలం రేపింది.
- Advertisement -



