Sunday, January 25, 2026
E-PAPER
Homeక్రైమ్నాంపల్లి ఘటన.. ఐదు మృతదేహాల గుర్తింపు

నాంపల్లి ఘటన.. ఐదు మృతదేహాల గుర్తింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నాంపల్లి ఘటనలో మంటల్లో చిక్కుకున్న ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అఖిల్‌ (7), ప్రణీత్‌ (11), హాబీబ్‌ (35), ఇంతియాజ్‌ (32), బేబీ‌ (43) మృతి చెందినట్లు గుర్తించారు. మంటల్లో చిక్కుకుపోయిన మరో వ్యక్తి ఆచూకి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -