Wednesday, January 28, 2026
E-PAPER
Homeకరీంనగర్నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలి 

నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలి 

- Advertisement -

– జెడ్పిసిఈవో గౌతమ్ రెడ్డి 
నవతెలంగాణ-రాయికల్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జెడ్పిసిఈవో (ప్రత్యేక అధికారి) గౌతమ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, సిబ్బంది ఏర్పాట్లు,మౌలిక వసతులపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా,సజావుగా సాగాలని సూచించారు.ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, ఎంపీడీవో బింగి చిరంజీవి,మేనేజర్ వెంకటి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -