Thursday, January 29, 2026
E-PAPER
Homeఆటలుభారత్‌ లక్ష్యం 216..

భారత్‌ లక్ష్యం 216..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నాలుగో టీ20లో భారత్‌కు న్యూజిలాండ్‌ 216 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టిమ్ షిఫెర్ట్ (62) హాఫ్ సెంచరీ సాధించగా.. డేవన్ కాన్వే (44), డారిల్ మిచెల్ (39*), గ్లెన్ ఫిలిప్స్ (24) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 2, కుల్‌దీప్‌ 2.. బుమ్రా, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -