Thursday, January 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమేడారంలో అద్దె విషయంలో గొడవ..

మేడారంలో అద్దె విషయంలో గొడవ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మేడారం జాతరలో అద్దె గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. మహబూబాబాద్‌కు చెందిన భక్తులకు, రెడ్డిగూడెంలోని ఓ ఇంటి యజమానికి మధ్య కిరాయి డబ్బుల విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో రెండు ఆటోలు, ఒక బైక్ ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భక్తులపై లాఠీఛార్జ్ చేసి చెల్లాచెదురు చేశారు. ఘర్షణకు దిగిన వారిని పరిగెత్తించి కొట్టడంతో జాతరలో కాసేపు భయాందోళనలు నెలకొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -