Friday, January 30, 2026
E-PAPER
Homeజాతీయంస్కూల్ బస్సును ఢీ కొట్టిన లారీ..తెగిపోయిన విద్యార్థి నాలుక

స్కూల్ బస్సును ఢీ కొట్టిన లారీ..తెగిపోయిన విద్యార్థి నాలుక

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. SR పురం సమీపంలోని గ్రామాల నుండి స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకుని జీడీనెల్లూరు వైపు వెళ్తుండగా బీసీ కాలనీ వద్ద లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడగా.. ఓ విద్యార్థి నాలుక తెగిపోయినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -