- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు జరుగుతున్న కీలక పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు వేదికగా మారింది. టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో అభిమానులు భారీ స్కోర్పై అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



