- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. తిరువనంతపురం వేదికగా గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సంజు అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కిషాన్ (103) బౌలర్లతో ఒక ఆట ఆడుకున్నాడు. కిషాన్ తోడుగా సూర్య కుమార్ యాదవ్(63) రెచ్చిపోయాడు. ప్రసుత్తం క్రీజ్ లో పాడ్యా(28), రింకు(2) ఉన్నారు. 18 ఒవర్లు ముగిసే సమాయనికి 236/4గా ఇండియా ఉంది.
- Advertisement -



