అయా శాఖల పనితీరుపై సమీక్షా..

నవతెలంగాణ-బెజ్జంకి

మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యలయ సమావేశంలో ఎంపీపీ నిర్మల అధ్వర్యంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.సమావేశంలో అయా శాఖల అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షా నిర్వహించారు.ఏఎంసీ చైర్మన్ చంద్రకళ,ఎంపీడీఓ దమ్మని రాము,అయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, అధికారులు హజరయ్యారు.
Spread the love