Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డు సభ్యులకు కొనసాగుతున్న అవగాహణ 

వార్డు సభ్యులకు కొనసాగుతున్న అవగాహణ 

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి 
మండలంలోని అన్ని గ్రామాల  ఊసర్పంచ్, వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణ తరగతులు కొంసాగుతున్నాయి. ఈసందర్బంగా ఎంపిడిఓ కాయలయ్య సమావేశపు గదిలో అధికారులు పంచాయతీల్లో జరిగే కార్యక్రమాలకు చట్టాలపై అవగాహణ కల్పించారు. కార్యక్రమములో అన్నిగ్రామాల ఊసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -