- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, భారత్ కు చెందిన ‘నందా దేవి’ అనే LPG క్యారియర్ నౌక 46వేల మెట్రిక్ టన్నుల సరుకుతో హార్ముజ్ జలసంధిని దాటింది. ఇండియన్ నేవీ ఈ నౌకకు ఎస్కార్ట్ కల్పిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ నౌక ముంబై లేదా గుజరాత్ లోని కాండ్లా ఓడరేవుకు చేరుకోనుంది. నిన్న ‘శివాలిక్’ అనే మరో భారతీయ నౌక కూడా హార్ముజ్ జలసంధిని దాటింది, అందులో 40వేల టన్నుల ఎల్పీజీ ఉంది.
- Advertisement -



