- Advertisement -
నవతెలంగాణ సదాశివ నగర్
జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద నిర్వహించిన ఫుడ్ అండ్ మౌత్ వ్యాక్సినేషన్ కార్యక్రమము బుధవారం కల్వరాల్ గ్రామంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ రాంప్రసాద్, సర్పంచ్ క్యామా నరేందర్, ఉప సర్పంచ్ కుంట గంగన్న, ప్రారంభించారు.
- Advertisement -



