- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన పురస్కరించుకుని ఈదు ముబారక్ అందిస్తున్న కానుకల్లో భాగంగా మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో గురువారం సర్పంచ్ బండి స్వామి ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలతోపాటు టోపీలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
- Advertisement -



