- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధంతో భారత రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి ఇవాళ మరింత క్షీణించి ఆల్టైమ్ కనిష్ఠానికి చేరింది. 92.92 వద్ద ఉన్న రూపీ విలువ ఎర్లీ ట్రేడ్లో పడిపోయి 93కు చేరింది.
- Advertisement -



