Friday, March 20, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ చెన్నై: తమిళనాడులోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా, ఆ వెనకే మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 నెలల చిన్నారి సహా 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో ఒకే కుటంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. బైక్ పై వచ్చిన తల్లీ కూతురు మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -