Sunday, April 5, 2026
E-PAPER
Homeక్రైమ్లోయలో పడిన వాహనం.. నలుగురు మృతి

లోయలో పడిన వాహనం.. నలుగురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా సోఝా సమీపంలో శనివారం రాత్రి 22 మందితో వెళ్తున్న ఓ ట్రావెలర్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా, 18 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను బంజార్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక, ఆరోగ్య శాఖలు స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -