- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్ రాజధాని టెహ్రాన్పై సోమవారం తెల్లవారుజామున వరుస వైమానిక దాడులు జరగడంతో పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పేలుడు శబ్దాలు, యుద్ధ విమానాల మోతతో టెహ్రాన్ దద్దరిల్లింది. అటు ఇజ్రాయెల్ క్షిపణి హెచ్చరికలు జారీ చేయగా.. దుబాయ్, కువైట్ తమ వాయు రక్షణ వ్యవస్థల ద్వారా దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించాయి. అదేవిధంగా బహారెస్థాన్లోని ఓ నివాస భవనంపై జరిగిన దాడిలో 13 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
- Advertisement -



