- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని ఫలితంగా, ఆసియాలో దాదాపు 50 ద్రవీకృత సహజ వాయువు (LNG) ట్యాంకర్లు ఖాళీగా నిలిచిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని మూసివేయడం, ఖతార్ నుండి ఎగుమతులు నిలిచిపోవడం ఈ పరిస్థితికి కారణమని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
- Advertisement -



