- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వలస కూలీల కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంచుతూ నిర్ణయించింది. ప్రతి రాష్ట్రంలో రోజువారీ కోటాను డబుల్ చేయాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో సిలిండర్ల పంపిణీ జరుగుతాయని, రాష్ట్రంలోని వలస కూలీలకు మాత్రమే 5 కిలోల సిలిండర్లు అందించాలంది.
- Advertisement -



