- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.18 గంటల సమయానికి సెన్సెక్స్ 1656 పాయింట్లు నష్టపోయి 75,904 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 477 పాయింట్లు నష్టపోయి 23,574 వద్ద ట్రేడయింది. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం, హర్మూజ్ జలసంధి దిగ్బంధనం హెచ్చరికలు, చమురు ధరల్లో పెరుగుదల వంటి పరిణామాలతో మదుపర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి.
- Advertisement -



