Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజాలను నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ: డివిజన్ పంచాయతీ అధికారి నాగరాజ్

నిజాలను నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ: డివిజన్ పంచాయతీ అధికారి నాగరాజ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఉన్నది ఉన్నట్లు రాసే పత్రిక నవతెలంగాణ అని బోధన్ డివిజన్ పంచాయతీ అధికారి నాగరాజు స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ఏవైనా తాము ప్రజల పక్షం అని ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే పత్రిక నవ తెలంగాణ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -