- Advertisement -
నవతెలంగాణ -పరకాల
గురుకుల పాఠశాలలో బలవన్మరణానికి పాల్పడిన ఏకు శ్రీవాణి ,అనారోగ్యంతో మృతి చెందిన యండి రషీద్ కుటుంబాలను పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ మంగళవారం పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వృత్తుల కుటుంబాలను రామకృష్ణ మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఏకు రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -