Monday, August 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ దాడి.. 18 మంది పాల‌స్తీనియ‌న్లు మృతి

ఇజ్రాయెల్ దాడి.. 18 మంది పాల‌స్తీనియ‌న్లు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుప‌డుతోంది. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న పాల‌స్తీనియ‌న్లు ల‌క్ష్యంగా ఇజ్రాయెల్ బ‌ల‌గాలు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాయి. గాజా హ్యుమానిటేరియ‌న్ ఫౌండేష‌న్ నిర్వ‌హిస్తున్న స‌హాయ పంపిణీ కేంద్రాల స‌మీపంలో కాల్పులు జ‌రిగాయి. ఆహారం కోసం ఎద‌రుచూస్తున్న స‌మ‌యంలో ఈ ఘాతుకం జ‌రిగింద‌ని అక్క‌డి ప్ర‌త్య‌క్ష సాక్షులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. కాల్పుల కార‌ణంగా ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు తీవ్రంగా గాయ‌ప‌డినట్లు వెల్ల‌డించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -