- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మయన్మార్లో 3.5 తీవ్రతతో భూకంపం నమోదు అయింది. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా పెద్ద నష్టం జరిగినట్టు సమాచారం అందలేదు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండి, భద్రతా చర్యలు తీసుకోవాలని మయన్మార్ ప్రభుత్వం సూచిస్తోంది.
- Advertisement -