- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యూపీలోని మధుర జిల్లాలో 25 ఏళ్ల ఫార్మా విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె తన విద్యా సంస్థను సందర్శించడానికి యమునా ఎక్స్ప్రెస్వేలోనిబస్సు దిగి మూడు చక్రాల వాహనం బుక్ చేసుకున్న తర్వాత ఆమెపై లైంగిక దాడి జరిగిందని ఆరోపించింది. ఆమె వెంటనే 112 డయల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కాపాడారు. నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -