Thursday, May 8, 2025
Homeజాతీయంపాకిస్థాన్ చొరబాటుదారుడిని మట్టుబెట్టిన భద్రతా దళం

పాకిస్థాన్ చొరబాటుదారుడిని మట్టుబెట్టిన భద్రతా దళం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్లోని ఫిరోజ్ పూర్ సెక్టార్లో సరిహద్దు భద్రతా దళం ఒక పాకిస్తానీ చొరబాటుదారుడిని మట్టుబెట్టింది. అంతర్జాతీయ సరిహద్దును పాక్ చొరబాటుదారుడు ఉద్దేశపూర్వకంగా దాటి సరిహద్దు భద్రతా కంచె వైపు కదులుతున్నట్లు గమనించారు. ఫిరోజ్ పూర్ సెక్టార్లో సవాలు చేసిన తర్వాత అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు అతనిపై కాల్పులు జరిపాయి. పగటి విరామం తర్వాత మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -