- Advertisement -
- మెయిల్ ఐడిలో సిసిలకు ఆర్డర్ కాపీలు
నవతెలంగాణ-మల్హర్రావు: విధుల్లో సెర్ప్ సిబ్బంది..ఆర్డర్ కాపీల జారిలో జాప్యం అనే కథనం సోమవారం నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ ఎడిసిన్ లో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కథనానికి ఎట్టకేలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఆర్డీఓ సెర్ప్ అధికారులు స్పందించారు. జిల్లాలోని ఆయా మండలాల్లో విధులు నిర్వహిస్తున్న 38 మంది సిసిలకు తమకు కేటాయించిన గ్రామాల్లో విధుల్లో చేరేందుకు ఆర్డర్ కాపీలు వారి మెయిల్ ఐడిలో పంపినట్లుగా తెలిసింది.
- Advertisement -